Ponnambalam

తన తండ్రికి నలుగురు భార్యలని, మూడో భార్య కుమారుడిని తన మేనేజర్ గా పెట్టుకున్నట్లు పొన్నంబలం తెలిపారు. అతడు తన ఆస్తి కోసం స్లో పాయిజన్ ఇస్తూ వచ్చాడని, అలాగే ఆహారంలో విషం పెట్టాడని, అందువల్లే తన రెండు కిడ్నీలు పాడైపోయాయని వివరించారు.