ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటి వద్ద పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తల వాగ్వాదం
Police
చాలా మంది వ్యక్తులు తమ ITRలను చార్టర్డ్ అకౌంటెంట్ల ద్వారా ఫైల్ చేస్తారని, దాంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను వారితో పంచుకుంటారు. ఐతే లావాదేవీలు పూర్తయిన వెంటనే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.
తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు బెంగళూరు పోలీసులు. తాజా నోటీసులతో హేమ విచారణకు హాజరవుతారా.. లేదా అనేది ఉత్కంఠగా మారింది.
కఠిన ఉపవాసం ప్రారంభించిన 47 మంది చివరికి తమ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారందరినీ పాస్టర్ తెల్లటి ప్లాస్టిక్ షీట్ లో చుట్టి షాకహోలా అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టించాడు.
నిన్న విక్రమసింఘే జాఫ్నా యూనివర్సిటీ సందర్శనకు రావాల్సి ఉంది. అయితే ఆయన పర్యటనకు నిరసనగా తమిళులు వందలాది మంది రోడ్లెక్కి ఆందోళనకు దిగారు. నిరసనకారులను తరిమికొట్టేందుకు, శ్రీలంక పోలీసులు వారిపై నీటి ఫిరంగులను ప్రయోగించారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అగ్నిపథ్ అల్లర్ల కారణంగా జరిగిన ఆస్తి నష్టం అక్షరాలా 12కోట్ల రూపాయలు. రైల్వే బోగీలు తగలబెట్టడం, ఇతరత్రా ఆస్తుల ధ్వంసం కారణంగా రైల్వేకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీనికి కారణం.. అగ్నిపథ్ పథకం అమలులోకి వస్తే.. డిఫెన్స్ కోచింగ్ అకాడమీలకు ప్రాధాన్యం ఉండబోదనే ఒకే ఒక్క కారణం. ఆ కారణంతోనే సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు ఈ పని చేయించాడు. తన అనుచరులు మల్లారెడ్డి, బీసీ రెడ్డి, శివతో కలిపి […]