సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అగ్నిపథ్ అల్లర్ల కారణంగా జరిగిన ఆస్తి నష్టం అక్షరాలా 12కోట్ల రూపాయలు. రైల్వే బోగీలు తగలబెట్టడం, ఇతరత్రా ఆస్తుల ధ్వంసం కారణంగా రైల్వేకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీనికి కారణం.. అగ్నిపథ్ పథకం అమలులోకి వస్తే.. డిఫెన్స్ కోచింగ్ అకాడమీలకు ప్రాధాన్యం ఉండబోదనే ఒకే ఒక్క కారణం. ఆ కారణంతోనే సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు ఈ పని చేయించాడు. తన అనుచరులు మల్లారెడ్డి, బీసీ రెడ్డి, శివతో కలిపి […]