శ్రీవారి లడ్డూ కల్తీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయున్నట్లు తెలిపారు.
Pawan Kalyan
వైసీపీ తరపున గెలిచిన సర్పంచ్ లు ఉన్నా కూడా, గ్రామ పంచాయతీలకు తాము నిధులిస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
చెల్లెలు పాదంపై పుట్టుమచ్చగానో, అక్క నుదుటన తిలకంగానో అలంకరణ అయినప్పుడే వారి రుణం తీర్చుకున్నట్టవుతుందని చెప్పారు పవన్ కల్యాణ్.
గతంలో ఏళ్లతరబడి నిర్లక్ష్యానికి గురైన పంచాయతీల సాధికారతకు ఇప్పుడు తొలి అడుగు పడిందని అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్.
గతానికి ఇప్పటికీ సినిమాల పరిస్థితి చాలా మారిందన్నారు పవన్. తాను సినిమా ఇండస్ట్రీకి చెందినవాడినే అయినా, అలాంటి పాత్రల్లో నటించడానికి ఇష్టం ఉండదన్నారు.
పదుల సంఖ్యలో ఏనుగులు గుంపులుగా వచ్చి ఇళ్లు, పంటలు నాశనం చేస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి పంపేందుకు కుంకీ ఏనుగులు (ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన ఏనుగులు) అవసరం.
వైసీపీ తనకు వ్యక్తిగతంగా శత్రువు కాదని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. గతంలో కూడా ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పానని గుర్తు చేశారు.
శ్రీకాకుళం జిల్లానుంచి కూడా తమ సమస్యలు చెప్పుకోడానికి బాధితులు మంగళగిరి వరకు రావడం విశేషం. వైసీపీ నాయకులు తమ భూములు కబ్జా చేశారంటూ శ్రీకాకుళం వాసులు కొందరు పవన్ కి ఫిర్యాదు చేశారు.
మడ అడవులు ప్రకృతి విపత్తుల నుంచి మానవాళికి రక్షణ కవచంగా ఉన్నాయన్నారు డిప్యూటీ సీఎం పవన్. మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
రఘురామ కృష్ణంరాజుని తిట్టినా, హింసించినా కూడా ఆయన పెద్ద మనసుతో జగన్ అసెంబ్లీకి వస్తే పలకరించారని, ఆయన నుంచి తాము చాలా నేర్చుకోవాలన్నారు పవన్.