Patna

ప్రశాంత్ కిశోర్ తన రాజకీయ పార్టీ ‘జన్ సురాజ్’ను ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించారు. బిహార్ రాజధాని పాట్నాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమం వేదికగా జన్‌ సురాజ్‌ పార్టీ పార్టీ ఏర్పాటుపై ఆయన అధికారిక ప్రకటన చేశారు.