party-wise

రాష్ట్రపతి ఎన్నికల హడావుడి మొదలైన తొలిరోజుల్లో కాస్త నెమ్మదిగానే కదిలిన తెలుగు మీడియా చానళ్లు, టీడీపీ.. గత రెండు మూడు రోజుల నుంచి మాత్రం వెంకయ్యనాయుడు పక్షాన రంగంలోకి దిగాయి. వెంకయ్యనాయుడు రేస్‌లో ముందున్నారంటూ మీడియా ప్రచారం చేసింది. సోమిరెడ్డి లాంటి టీడీపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. వెంకయ్యనాయుడునే రాష్ట్రపతి చేయాలని డిమాండ్ చేశారు. వెంకయ్యనాయుడు మచ్చలేని వ్యక్తి అని, ఆయన్ను బరిలోకి దింపితే ఇతర పార్టీలు పోటీకి అభ్యర్థిని కూడా నిలబెట్టవని, ఏకగ్రీవంగా […]