వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు
parliament
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ పార్లమెంటుకు వెళ్తుండగా.. ఆయనకు జాతీయ జెండా, గులాబీని ఇచ్చిన విపక్ష నేత
పార్లమెంట్ శీతాకాల సమావేశాలో ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టాయి.
అదానీ వ్యవహారం,యూపీలోని సంభల్ అల్లర్లపై చర్చకు విపక్షాలు పట్టు… వాకౌట్ చేసిన ఇండియా కూటమి… నిరసనలకు దూరంగా ఉన్న టీఎంసీ, ఎస్పీ
పార్లమెంట్ ఉభయ సభలు లోక్సభ, రాజ్యసభ రేపటికి వాయిదా పడ్డాయి
శీతాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్న మోదీ సర్కార్
వెల్లడించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు
దేశంలో రేగిన నిరసనలతో భయపడి పారిపోయినట్టు చెబుతున్న శీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే రాజధాని కొలంబోలోనే ఉన్నారట.. . అయితే దాదాపు 4 రోజులు ఎక్కడున్నారో తెలియదు గానీ వచ్చీ రాగానే త్రివిధ దళాల కమాండర్లతోను, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ తోను సమావేశమై తాజా పరిణామాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ఆయన రేపు రాజీనామా చేసే అవకాశాలున్నాయి. ఆయన ఈ నెల 9 న దేశం వదిలి పారిపోయాడని వచ్చిన వార్తలను పార్లమెంట్ స్పీకర్ మహీందా తోసిపుచ్చారు. […]