2024 పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనటానికి 117 మంది అథ్లెట్లలోని తొలి బృందం పారిస్ ఒలింపిక్స్ విలేజ్ లో అడుగుపెట్టింది. భారతబృందంలో పంజాబ్, హర్యానా రాష్ట్ర్రాలకు చెందిన క్రీడాకారులే ఎక్కువ మంది ఉన్నారు.
Paris Olympics
2024 పారిస్ ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో పాల్గొనే 28 మంది సభ్యుల భారతజట్టుకు బల్లెంవీరుడు నీరజ్ చోప్రా నాయకత్వం వహించనున్నాడు.
తెలుగుతేజం, విశాఖ బుల్లెట్ జ్యోతి యర్రాజీ చరిత్ర సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.
పారిస్ ఒలింపిక్స్ లో పతకాలు సాధించే భారత అథ్లెట్లకు గతంలో ఎన్నడూలేనంతగా భారీనజరానా దక్కనుంది.
2024-పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ పురుషుల, మహిళల విభాగాలలో పతకాల వేటకు భారత్ అరడజను మంది బాక్సర్లతో బరిలోకి దిగుతోంది.
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభవేడుకల కవాతులో భారత బృందంలోని మహిళా అథ్లెట్లు సాంప్రదాయ చీరకట్టుతో పాల్గోనున్నారు.
ఆంధ్రా బుల్లెట్, విశాఖ రన్నర్ జ్యోతి ఎర్రాజీని దురదృష్టం వెంటాడింది. వెంట్రుకవాసిలో పారిస్ ఒలింపిక్స్ బెర్త్ చేజారింది.
పారిస్ ఒలింపిక్స్ కు భారత పురుషుల, మహిళల జట్లు అర్హత సాధించాయి.4×400 రిలే అంశంలో భారతజట్లు తలపడనున్నాయి.
పారిస్ ఒలింపిక్స్ లో పతకాల వేటకు భారత షట్లర్లు సిద్ధమయ్యారు. పురుషుల, మహిళల విభాగాలలో ఏకంగా ఏడుగురు అర్హత సంపాదించారు.
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే భారత విలువిద్యజట్టు అదరగొట్టింది. 14 ఏళ్ళ విరామం తరువాత టీమ్ రికర్వ్ బంగారు పతకం గెలుచుకొంది.