Paris Olympics

2024 పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనటానికి 117 మంది అథ్లెట్లలోని తొలి బృందం పారిస్ ఒలింపిక్స్ విలేజ్ లో అడుగుపెట్టింది. భారతబృందంలో పంజాబ్, హర్యానా రాష్ట్ర్రాలకు చెందిన క్రీడాకారులే ఎక్కువ మంది ఉన్నారు.

2024 పారిస్ ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో పాల్గొనే 28 మంది సభ్యుల భారతజట్టుకు బల్లెంవీరుడు నీరజ్ చోప్రా నాయకత్వం వహించనున్నాడు.

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే భారత విలువిద్యజట్టు అదరగొట్టింది. 14 ఏళ్ళ విరామం తరువాత టీమ్ రికర్వ్ బంగారు పతకం గెలుచుకొంది.