పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే భారత విలువిద్యజట్టు అదరగొట్టింది. 14 ఏళ్ళ విరామం తరువాత టీమ్ రికర్వ్ బంగారు పతకం గెలుచుకొంది.
Paris Olympics 2024
పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనటానికి మరో రెండు క్రీడల్లో భారత క్రీడాకారులు అర్హత సాధించారు.
ఫ్రెంచ్ నేలపై మూడోసారి ఒలింపిక్స్ నిర్వహణకు పారిస్ వేదికగా 100 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.
పారిస్ ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో గోల్డెన్ అథ్లెట్ల కోసం భారీనజరానా సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య తొలిసారిగా భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది.