పారిస్ వేదికగా ఈరోజు ప్రారంభంకానున్న 2024 ఒలింపిక్స్ లో భారత్ రెండంకెల సంఖ్యలో పతకాలకు గురిపెట్టింది. 117 మంది అథ్లెట్లతో 16 రకాల క్రీడల్లో పతకాలవేటకు దిగుతోంది.
Paris Olympics 2024
2024 పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనటానికి 117 మంది అథ్లెట్లలోని తొలి బృందం పారిస్ ఒలింపిక్స్ విలేజ్ లో అడుగుపెట్టింది. భారతబృందంలో పంజాబ్, హర్యానా రాష్ట్ర్రాలకు చెందిన క్రీడాకారులే ఎక్కువ మంది ఉన్నారు.
2024 ఒలింపిక్స్ లో పాల్గొనే 117 మంది సభ్యుల భారత అథ్లెట్లలో అతిపెద్ద నుంచి అతి చిన్నక్రీడాకారులు ఉన్నారు. వీరిలో 44 ఏళ్ల నుంచి 14 సంవత్సరాల వయసున్నవారు పతకాల వేటకు దిగుతున్నారు.
2024 ఒలింపిక్స్ లో పాల్గొనే 113 మంది అథ్లెట్ల వివరాలను భారత ఒలింపిక్స్ సంఘం అధికారికంగా ప్రకటించింది. భారత బృందంలో అథ్లెట్లను మించి అధికారులు, సహాయక సిబ్బంది ఉండడటం విశేషం.
2024 పారిస్ ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో పాల్గొనే 28 మంది సభ్యుల భారతజట్టుకు బల్లెంవీరుడు నీరజ్ చోప్రా నాయకత్వం వహించనున్నాడు.
భారత టెన్నిస్ టాప్ ర్యాంక్ ప్లేయర్ సుమిత్ నగాల్ పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రాలో బెర్త్ ఖాయం చేసుకొన్నాడు..
2024-పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ పురుషుల, మహిళల విభాగాలలో పతకాల వేటకు భారత్ అరడజను మంది బాక్సర్లతో బరిలోకి దిగుతోంది.
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభవేడుకల కవాతులో భారత బృందంలోని మహిళా అథ్లెట్లు సాంప్రదాయ చీరకట్టుతో పాల్గోనున్నారు.
పారిస్ ఒలింపిక్స్ కుస్తీ పోటీలలో పాల్గొనటానికి భారత్ కు చెందిన మరో ఇద్దరు వస్తాదులు అర్హత సాధించారు. మహిళల విభాగంలో భారత రెజ్లర్లు సరికొత్త రికార్డు నెలకొల్పారు.
ఆంధ్రా బుల్లెట్, విశాఖ రన్నర్ జ్యోతి ఎర్రాజీని దురదృష్టం వెంటాడింది. వెంట్రుకవాసిలో పారిస్ ఒలింపిక్స్ బెర్త్ చేజారింది.