పారిస్ వేదికగా గత రెండువారాలుగా సాగిన 33వ ఒలింపిక్ గే్మ్స్ అట్టహాసంగా ముగిశాయి. భారత బృందానికి మను బాకర్- శ్రీజేశ్ పతాకధారులుగా వ్యవహరించారు.
Paris Olympics 2024
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ పతకాల వేట ముగిసింది. పతకాల పట్టికలో భారత్,పాక్ దొందూదొందూలా మిగిలాయి.
దశాబ్దాల చరిత్ర కలిగిన భారత ఒలింపిక్స్ చరిత్రలో యువ వస్తాదు అమన్ సెహ్రావాత్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు.
భారత బల్లెంవీరుడు నీరజ్ చోప్రా వరుసగా రెండో ఒలింపిక్స్ స్వర్ణానికి గురిపెట్టాడు.
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ను జంట స్వర్ణాలు ఊరిస్తున్నాయి. మహిళల కుస్తీ ఫైనల్స్ కు చేరడం ద్వారా వినేశ్ పోగట్ నాలుగో పతకం ఖాయం చేసింది.
ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడం అంటే మాటలా మరి. ప్రపంచ టెన్నిస్ నే జయించిన జోకోవిచ్ ఒలింపిక్స్ విజేతగా నిలవడానికి 20 సంవత్సరాలపాటు పోరాడాల్సి వచ్చింది.
పారిస్ ఒలింపిక్స్ మొదటి ఎనిమిదిరోజుల పోటీలలోనే మూడు కాంస్య పతకాలు భారత్ చేజారాయి. షూటింగ్, ఆర్చరీ క్రీడల్లో పతకాలు చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోయాయి.
పారిస్ ఒలింపిక్స్ ఏడోరోజు పోటీలలో భారత షూటర్లు, ఆర్చర్లు రాణించారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు లక్ష్యసేన్ చేరాడు.
పారిస్ ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ లో తొలిరౌండ్లోనే భారత బాక్సర్, తెలంగాణా స్టార్ నిఖత్ జరీన్ కు చుక్కెదురయ్యింది.
2024- పారిస్ ఒలింపిక్స్ నాలుగోరోజున భారత్ మరో కాంస్య పతకం సాధించింది. పిస్టల్ షూటింగ్ మిక్సిడ్ టీమ్ విభాగంలో భారతజోడీ మను బాకర్- సరబ్ జోత్ సింగ్ కాంస్యం సాధించడం ద్వారా భారత్ పతకాల సంఖ్యను రెండుకు పెంచారు.