విదేశీ మారక నిల్వలు దారుణంగా క్షీణించి పదేళ్ళ కనిష్టానికి చేరాయి. 16.1 శాతం విదేశీ మారక ద్రవ్య నిధులు క్షీణించి ప్రస్తుతం 3.09 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇవి మూడు వారాల దిగుమతులకు మాత్రమేసరిపోతాయి.
Pakistan
ముజాహిదీన్లను మనమే తయారు చేశాం.. వారే ఇప్పుడు ఉగ్రవాదులయ్యారు.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
పాకిస్తాన్ లో ఇంధనం నిలువలు అయిపోవచ్చాయి. మరో వారంరోజుల్లో పాకిస్తాన్ కు ఇంధనంకూడా కరువయ్యే పరిస్థితి ఉంది. విదేశాల నుండి ఇంధనం కొనడానికి పాక్ వద్ద విదేశీ మారక నిల్వలు లేవు.
పోలీసు అధికారులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, ఆత్మాహుతి బాంబు దాడి జరిగినప్పుడు దాదాపు 200 మంది మసీదులో ప్రార్థనలు చేస్తున్నారు. పలువురు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
గోధుమలు, గోదుమ పిండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఖైబర్ పఖ్తున్ఖ్వా, సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సులలోని అనేక ప్రాంతాలో గోదుమలు, గోదుమ పిండి కోసం ప్రజలు ఘర్షణలు పడుతున్నారు. తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న గోదుమ పిండి కోసం ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి లైన్లలో నిలబడుతున్నారు. గోదుమ పిండి బస్తాలు ఉన్న ప్రభుత్వ లారీలపై, రేషన్ షాపులపై దాడులకు దిగుతున్నారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. లాహోర్ నుండి ఇస్లామాబాద్ వరకు లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్న ఆయనపై వజీరాబాద్ వద్ద ఈ దాడి జరిగింది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్దమవుతోంది. న్యాయమూర్తులపై, పోలీసు ఉన్నతాధికారులపై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇమ్రాన్ పై పాక్ యాంటీ-టెర్రరిజం యాక్ట్ సెక్షన్ -7 ప్రకారం కేసు నమోదు చేశారు.
“ఎక్కడ నీ హృదయం ఉంటుందో అదే నీ గృహమై ఉంటుంది.” అంటారు పెద్దలు. ఎప్పుడో ఇల్లు విడిచి భారత దేశానికి వచ్చిన ఓ బాలిక కుటుంబం. దాదాపు 75 యేళ్ళ తర్వాత ఇప్పుడు ఆమె 90 యేళ్ళ వయసులో తిరిగి పాకిస్తాన్ లోని ఆమె ఇల్లు ‘ప్రేమ్ నివాస్’ కు వెళ్ళింది.