విపక్ష ఇండియా కూటమిని ఉద్దేశిస్తూ ఒమర్ అబ్దుల్లా తీవ్ర వ్యాఖ్యలు
Omar Abdullah
కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే,రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తదితరులు
ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
రాష్ట్ర హోదా ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తీర్మానం చేసి ప్రధానికి సమర్పిస్తామని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
జమ్మూకశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆధిక్యం, గెలుపు కలిపి 43 స్థానాల్లో దూసుకెళ్తోంది. ఒమర్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్ సీఎం అని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్ధుల్లా తెలిపారు.