ODI

ప్రపంచ నంబర్ వన్ భారత్, 7వ ర్యాంకర్ శ్రీలంకజట్ల తీన్మార్ వన్డే సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. ఈరోజు జరిగే ఆఖరిపోరు భారత్ కు చావోబతుకో అన్నట్లుగా మారింది.

ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్- శ్రీలంకజట్ల తొలివన్డే ఉత్కంఠభరితమైన టైగా ముగిసింది. రెండుజట్లూ 230 స్కోర్లే సాధించడం ద్వారా సమఉజ్జీలుగా నిలిచాయి.

సంజు శాంసన్ ఫైటింగ్ సెంచరీతో సఫారీగడ్డపై భారత్ ఐదేళ్ల తరువాత తొలి వన్డే సిరీస్ విక్టరీ నమోదు చేసింది. నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో 78 పరుగులతో విజేతగా నిలిచింది.