Nokia

ప్రముఖ మొబైల్ బ్రాండ్ నోకియాకు పేరెంట్ కంపెనీ అయిన ‘హెచ్‌ఎండీ గ్లోబల్’.. ఇప్పుడు నేరుగా మొబైల్ మార్కె్ట్లోకి దిగుతోంది. ‘హెచ్‌ఎండీ’ బ్రాండ్ నేమ్‌తో రెండు కొత్త ఫోన్లు ఇండియాలో లాంఛ్ చేయనుంది.

వింటేజ్ మోడల్స్‌ను తలపిస్తూ సరికొత్త ఫీచర్ ఫోన్లను లాంఛ్ చేసింది నోకియా. నోకియా 3210, నోకియా 235, నోకియా 220 పేర్లతో ఈ ఫోన్లు రీసెంట్‌గా మార్కెట్లోకి వచ్చాయి.