Nityananda

కైలాస ప్రపంచంలోనే మొట్టమొదటి సార్వభౌమ హిందూ దేశంగా ఆ రాయబారి పేర్కొన్నారు. నిత్యానంద హిందూయిజానికి అత్యున్నత మతాధికారని కూడా ఆ సమావేశంలో తెలిపారు.

నెవార్క్ సిటీ మేయర్ తో, నిత్యానంద శిష్య పరమాణుల్లో ఒకరైన భక్తురాలు, కైలాస దేశ ప్రతినిధిగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇద్దరూ పత్రాలపై సంతకం చేస్తున్న ఫొటోలను నిత్యానంద సోషల్ మీడియాలో షేర్ చేశారు.