Nigeria

ఆఫ్రికాలోని నైజీరియాలో రెండు వారాల క్రితం కిడ్నాప్‌కు గురైన 300 మంది పాఠశాల విద్యార్థులను కిడ్నాపర్లు ఎట్టకేలకు విడుదల చేశారు.

ఈ ఘటన ఆఫ్రికా బ్యాంకింగ్‌ రంగానికి పెద్ద షాక్‌ అని వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎవాలా ఎక్స్‌లో పోస్టు చేశారు. హెర్బర్ట్‌ విగ్వే గతంలో గ్యారెంటీ ట్రస్ట్‌ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.