NEET Centre

1563 మందికి గ్రేస్‌ మార్కులు కలపడం ఆ పరిస్థితికి దారితీసిందని గుర్తించిన సుప్రీంకోర్టు.. వారికి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో భారీ వ్యత్యాసం కనిపించడం గమనార్హం.