name plate politics

గతంలో శిలాఫలకాలపై కేవలం పేర్లు ఉండేవి, రాను రాను ఫొటోలు కూడా వాటిపై వచ్చి చేరాయి. ఈ ఫొటోలు కనపడకూడదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు.