భద్రతపై విమర్శలు సరికాదు.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
Mumbai
చోరీ అయిన వాటిలో 97 శాతం రికవరీ
దసర నవరాత్రుల్లో బాగంగా ఇంట్లో పెట్టిన ఓ దీపం ఏడుగురు ప్రాణాలు తీసింది. ఈ విషాద సంఘటన ముంబైలో చోటు చేసుకుంది.
భారత క్రికెట్ చిరునామా ముంబై దేశవాళీ రంజీ ట్రోఫీకి మరోపేరుగా నిలిచింది. రికార్డుస్థాయిలో 42వ టైటిల్ నెగ్గి తన రికార్డును తానే అధిగమించింది.
భారత క్రికెట్ ప్రధాన వేదికల్లో ఒకటైన ముంబై వాంఖడే స్టేడియం యాభయ్యవ పడిలో పడింది. ఎన్నో చిరస్మరణీయ ఘట్టాలకు వేదికగా నిలిచింది.
ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ లో రికార్డుల మోత మోగించిన భారత యువఓపెనర్ యశస్వి జైశ్వాల్ క్రికెటర్ గా నిలదొక్కుకోడానికి అంతులేని పోరాటమే చేశాడు.
దేశవాళీ క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే రంజీట్రోఫీ టైటిల్ సమరానికి ముంబై వాంఖడే స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. హాట్ ఫేవరెట్ ముంబై 42వ టైటిల్ కు గురి పెట్టింది.
ఐపీఎల్ మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరడం పై వార్తలు జోరందుకొన్నాయి.