Mudragada Padmanabham

జనసేన పార్టీలో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి నేడు జనసేన పార్టీలో చేరారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు.

ప్రపంచంలో పేరు మార్చుకుంటానంటూ ఛాలెంజ్ చేసిన ఏ ఒక్కరూ ఆ పని చేసి ఉండరని, కానీ తొలిసారి అలాంటి వ్యక్తి ముద్రగడను తాను చూస్తున్నానని చెప్పారు అంబటి.