muda case

కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఇవాళ కేసు నమోదయింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపుల కుంభకోణంలో లోకాయుక్త కేసు నమోదు చేసింది.