mp vijaya sai reddy

కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. ఈడీ, సీబీఐ పేరుతో ఎంతోమందిని కేసుల్లో ఇరికించింది. మాట వినని వారిని దారికి తెచ్చుకోడానికి కేసులు పెట్టించింది, అన్యాయంగా అరెస్ట్ చేయించింది. అయితే ఆ పాపఫలితం ఎక్కడికీ పోలేదు. ఇప్పుడు అదే ఈడీ కార్యాలయానికి రాహుల్ గాంధీ వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుందా? ఈడీని ఉసిగొల్పిందా? అనే విషయాలు పక్కనపెడితే.. ఈడీ కార్యాలయానికి రాహుల్, ప్రియాంక వెళ్లడం మాత్రం కచ్చితంగా కర్మ ఫలితమేనంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కాంగ్రెస్ […]

ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ ఎంపీలు దాఖలు చేసిన పిటిషన్ ను లోక్ సభ స్పీకర్ కార్యాలయం తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో రఘురామ వర్గం జోష్ లో ఉంది. ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్, పార్టీ నేతలపై ఆయన విమర్శలు సంధిస్తున్నారు. అనర్హత పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో ఆయన మరింత రెచ్చిపోయే అవకాశముంది. ఈ దశలో.. రఘురామపై ఎంపీ విజయసాయి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనర్హత వేటు పడలేదని సంతోషించొద్దని, […]

చంద్రబాబు, నారా లోకేష్ పై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఆయన 26 జిల్లాల్లోనూ పార్టీ సొంత కార్యాలయాలు నిర్మించబోతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష టీడీపీపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టెన్త్ క్లాస్ ఫలితాలపై టీడీపీ చేస్తున్న రాద్ధాంతాన్నిప్రజలు గమనించాలని కోరారు. నిన్నటి జూమ్ మీటింగ్ కేవలం ఆరంభం మాత్రమేనని, ఇకపై లోకేష్ కి సినిమా చూపించబోతున్నామని హెచ్చరించారు. ప్రతి సవాల్ విసిరిన విజయసాయి.. […]