కలరా భయంతో పడవ ప్రయాణం, నీట మునిగి 90 మంది మృతి..April 8, 2024 ఆఫ్రికా దేశం మొజాంబిక్లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. మొజాంబిక్ ఉత్తర తీరప్రాంత సముద్రంలో ప్రమాదవశాత్తు మత్స్యకార పడవ మునిగిపోవడంతో 90 మందికిపైగా మరణించారు.