Modi Government

బీజేపీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నది. డీమానిటైజేషన్ దగ్గర నుంచి ధరల పెరుగుదల వరకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఇప్పుడు మరోసారి దేశ ప్రజలకు షాకిచ్చే నిర్ణయం మోడీ ప్రభుత్వం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. త్వరలో జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ హింట్ ఇచ్చారు. చత్తీస్‌గడ్ రాజధాని రాయ్‌పూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌‌లో జరిగిన ‘గరీబ్ కల్యాణ్ […]