mlc bharat

టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. గుంటూరు వాసుల నుంచి తోమాల టికెట్లకోసం రూ.3లక్షలు వసూలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.