Minister Ponguleti Srinivas Reddy

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నుంచి బిల్లుల చెల్లింపు వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత వినియోగిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.