margadarshi issue

రామోజీరావు ఎన్ని ఆర్థిక నేరాలు చేసినా అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా రామోజీ వారసులకు ఆయన మద్దతుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు అంబటి రాంబాబు.