Manu Bhaker

పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ చరిత్ర సృష్టించింది మను బాకర్. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. మిక్స్‌డ్ ఎయిర్‌ పిస్టల్ విభాగంలో సరబ్‌ జోత్‌తో కలిసి మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ప్యారిస్ ఒలింపిక్స్ లో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో ఇది వరకే కాంస్య పతకం గెలిచిన మను, ఇప్పుడు 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ షూటింగ్‌లో నూ కాంస్యం సాధించింది.

2024- ఒలింపిక్స్ తొలిరోజు పోటీలలో భారత అథ్లెట్లు వివిధ క్రీడల్లో శుభారంభం చేశారు. మహిళల పిస్టల్ షూటింగ్ మెడల్ రౌండ్ కు మను బాకర్ అర్హత సంపాదించింది.