రేపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొననున్న బీఆర్ఎస్ నేతలు
Manmohan Singh
మన్మోహన్ సింగ్ కుమార్తెల్లో ఒకరు అమెరికా నుంచి రావాల్సి ఉండడంతో, ఆయన అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నారు.
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
అతని కుటుంబసభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన నేతలు
తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని
ఎయిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో ట్రీట్మెంట్