Maharashtra. Assembly Elections

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోమహాయుతి కూటమి భారీ మెజార్టీతో విజయం దిశగా దూసుకెళ్తోంది. ముఖ్యమంత్రి ఎవరు అనేదే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది

కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ రాజీవ్ కుమార్ ఇవాళ ముంబైలో పర్యటించారు. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులకు సీఈసీ కీలక సూచనలు చేశారు.