Madhuri

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురికి తిరుమల పోలీసులు షాకిచ్చారు. టీటీడీలో ఫొటో షూట్ చేసినట్టు మాధురిపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు