229కి చేరిన ఇథియోపియా మృతుల సంఖ్యJuly 26, 2024 ఆఫ్రికా దేశమైన ఇథియోపియా లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగి 229కి చేరింది.
నదిలో పడిన రెండు బస్సులు.. 65 మందికి పైగా గల్లంతుJuly 12, 2024 ప్రయాణికులు సహా నదిలో పడిపోయిన బస్సులు గణపతి డీలక్స్, ఏంజెల్గా అధికారులు గుర్తించారు. వీటిలో గణపతి డీలక్స్ కు చెందినదిగా భావిస్తున్న బస్సు నుంచి ముగ్గురు ప్రయాణికులు తప్పించుకున్నారు.