పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ను మరో రెండు పతకాలు ఊరిస్తున్నాయి.షూటింగ్ , బ్యాడ్మింటన్, హాకీ అంశాలలో భారత్ అనూహ్య ఫలితాలు సాధించింది.
Lakshya Sen
భారత యువబ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్ అర్హతకు చేరువయ్యాడు. ఆల్ -ఇంగ్లండ్ సెమీస్ చేరడం ద్వారా విలువైన ర్యాంకింగ్ పాయింట్లు సంపాదించాడు.
ప్రతిష్టాత్మక ఆల్-ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీలో సింధు వైఫల్యం కొనసాగుతూనే ఉంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు భారత యువఆటగాడు లక్ష్యసేన్ చేరుకొన్నాడు.