కువైట్లో ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన భాగంగా మొదటి రోజు పర్యటన కొనసాగుతుంది.
Kuwait
ఈ ప్రమాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని చెప్పారు. తమ రాయబారి బాధితులను తరలించిన ఆస్పత్రికి వెళ్లారని తెలిపారు.
ఏ దేశమైనా విద్య, ఉద్యోగం, వ్యాపారం, విహారయాత్ర ఇలా ఏ పనికోసం వచ్చేవారికైనా ఆ దేశంలో ఉండటానికి కొన్నాళ్లపాటు వీసా ఇస్తుంది. ఆ గడువు ముగిసేలోపు వెళ్లిపోవాలి.