Kuldeep Yadav

కెప్టెన్ సూర్యకుమార్ సునామీ శతకంతో జట్టును ముందుండి నడిపించడంతో దక్షిణాఫ్రికాతో టీ-20 సిరీస్ ను టాప్ ర్యాంకర్ భారత్ 1-1తో సమం చేసి సంయుక్తవిజేతగా నిలిచింది.