KTR

పారదర్శకంగా రూ. 46 కోట్ల బ్యాంక్‌ టు బ్యాంక్‌ విధానంలో చెల్లించిన తర్వాత అవినీతి ఎక్కడిది? మనీ లాండరింగ్‌ ఎక్కడిది? అని కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ప్రశ్న

ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఇప్పటికే అర్వింద్‌కుమార్‌, హెచ్‌ఎండీఏ బీఎల్‌ఎన్‌రెడ్డిలను విచారించిన ఈడీ