ఏపీ పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం
Krishna River
ట్రిబ్యునల్ వాటాలు తేల్చేవరకు రెండు రాష్ట్రాలకు చెరిసగం నీటి వాటాలివ్వాలని పట్టు
కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద సిద్ధేశ్వరం అలుగు నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని రాయలసీమ సాగు నీటి సాధన సమితి డిమాండ్ చేసింది. రాయలసీమ సాగు నీటి సాధన సమితి నేతలు సిద్ధేశ్వరం అలుగు కోసం కృష్ణా నదిలో జలదీక్ష చేపట్టారు. రాయలసీమ వెలుగుకోసం సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం వెంటనే మొదలు పెట్టాలని, అప్పటి వరకు తమ ఉద్యమాన్ని ఆపబోమని వారు స్పష్టం చేశారు. ఈ అలుగు నిర్మాణం పూర్తయితే ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని […]