Kiran Bedi

భారతదేశపు మొట్టమొదటి మహిళా ఐపిఎస్ అధికారిణి, పుదుచ్చేరి మాజీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఇప్పటికీ చురుగ్గా ఆరోగ్యంగా ఉన్నారు. 74 ఏళ్ల వయసులో తను ఆరోగ్యంగా ఫిట్ గా ఉండటానికి దోహదం చేస్తున్న అంశాలను ఆమె వెల్లడించారు.