Kidney

అసలు ఏ వ్యాధినాయినా ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేస్తే, ఆ వ్యాధిని జయించడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కిడ్నీ క్యాన్సర్‌ను ముందస్తుగానే గుర్తించే ప్రాథమిక లక్షణాలు, సంకేతాలు ఎంటో తెలుసుకుందాం..

ప్రస్తుత కాలంలో కిడ్నీలో రాళ్లు సాధారణ సమస్యగా మారింది. ఖనిజాలు, సోడియం మూత్రపిండాల్లో పేరుకుపోయినప్పుడు ఈ రాళ్లు ఏర్పడతాయి.

శరీరంలో బ్లడ్ యూరియా నైట్రోజన్ (బీయూఎన్) ఎక్కువగా ఉంటే కిడ్నీలు పాడవుతాయి. డీహైడ్రేషన్ వల్ల కూడా బీయూఎన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇలా పెరిగిన సమయంలో ప్రతీ ఒక్కరు అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది.