పాఠశాలల నుంచి 280 మంది చిన్నారుల కిడ్నాప్March 8, 2024 నైజీరియాలో బందిపోట్లు ఇలా పాఠశాలలపై దాడులకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. వాయవ్య, మధ్య ప్రాంతాల్లో అయితే ఈ ఘటనలు మరీ ఎక్కువ.