Telengana Rashtra Samithi (TRS) supremo, Chief Minister K Chandrasekhar Rao has launched his new mission to cleanse democracy, by releasing the three-hour video which contains the discussion made by the three middlemen alleged from the BJP to lure the four ruling party MLA to join the saffron party by offering them Rs.100 crore, civil contracts and plum posts in a jam packed press conference at Pragathi Bhavan in Hyderabad, is said to be a ray of hope to the new-age-politics in the country.
KCR
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలిస్తే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు లేవు. కానీ అమిత్ షా తదితరులు చేస్తున్న ప్రకటనలు ‘దీర్ఘ కాలిక’ వ్యూహాన్ని బట్టబయలు చేస్తున్నాయి.
It is learnt that chief minister K Chandrasekhar Rao will stay in Munugode from October 29 to 31, the last three days of poll campaigning. He may address a public meeting at Chundur in the constituency on October 30
Telangana Finance and Health Department Minister Harish Rao said that with the initiatives of Chief Minister K Chandrasekhar Rao, the farmers are able to grow two crops in a year without any problems.
KCR’s aspirations to unseat the Modi regime in Delhi is common knowledge by now. He has a roadmap and also a clear vision to make this possible.
ముఖ్యంగా ఉత్తరాంధ్రపై కేసీఆర్ ఫోకస్ చేశారని.. ఆయా జిల్లాల్లోని కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలకు కేసీఆర్ తన జాతీయ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానాలు పంపినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ప్రభుత్వ పథకాల అమలు సరిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేల పనితీరుతో ప్రజలు అసంతృప్తిగా ఉండరు అనేది కేసీఆర్ లాజిక్. ఇటు జగన్ మాత్రం ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారని తెలుస్తోంది.
ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ పై దాడి కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజు, అతని కుమారుడు భరత్ సహా మరికొందరిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను కూడా సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. అయితే ఈ కేసు విషయంలో తెలంగాణ పోలీసులు.. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర.. ఉద్దేశపూర్వకంగానే తమను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేస్తున్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఈమేరకు ఆయన తెలంగాణ సీఎం […]
కేసీఆర్ జీవితం తెరిచిన పుస్తకం. కానీ ఆయనలోని మరిన్ని కోణాలను తన పుస్తకంలో ఆవిష్కరించానని చెబుతున్నారు రచయిత మనోహర్ చిమ్మని. ‘కేసీఆర్ – ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్’ పేరిట ఆయన రాసిన పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, స్వర్ణసుధ పబ్లికేషన్స్ అధినేత పరమేశ్వర్ రెడ్డి, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం పాల్గొన్నారు. ట్విట్టర్లో రివ్యూ రాస్తా.. మనోహర్ […]
బీజేపీ ‘విజయసంకల్ప’సభ సంగతి ఏమో కానీ కేసీఆర్ కు కావలసినంత ‘మందుగుండు’ను బీజేపీ నాయకులే సమకూర్చారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలన్న ‘సంకల్పాని’కి అద్భుతమైన సరంజామా కేసీఆర్ కు లభించింది. టీఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ లో ఒకప్పటి ఉద్యమకారుడు శనివారం మరలా జన్మించాడు. ప్రధాని మోడీపైన, బీజేపీ నాయకత్వంపైన, కేంద్రప్రభుత్వ విధానాలపైన ఆయన విరుచుకు పడ్డ తీరు, చెండాడిన వైనం, చెలరేగిన విధానం నాభూతో న భవిష్యత్తు వలె ఉంది. కేసీఆర్ కు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా […]