Karnataka

వారి అరుపులు విన్న కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి చూసేసరికి లిఖిత ర‌క్త‌పు మడుగులో పడి ఉంది. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. నవీన్‌ కూడా తీవ్ర గాయాలపాలై ఉండటంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు.

ఆస్ట్రేలియాలో స్థిరపడిన ఎన్నారై మహిళ ప్రియదర్శిని లింగరాజ్ పాటిల్ కర్ణాటకలోని బెళగావికి వచ్చి అక్కడ ఆత్మహత్మకు పాల్పడింది.

రజనీలక్కా కర్నాటకలో స్థిరపడిన తెలుగు మహిళ. ఆమె పుట్టినిల్లు గుంటూరు జిల్లా, మెట్టినిల్లు అనంతపురం జిల్లా. బళ్లారిలో స్థిరనివాసం. ఎక్కువకాలం గృహిణిగా ఇంటికే పరిమితమైన రజని పిల్లలు పెద్దయిన తర్వాత తనకంటూ ఒక వ్యాపకాన్ని పెట్టుకున్నారు. స్విమ్మింగ్‌ ప్రాక్టీస్‌ని ఆమె ఆరోగ్యానికో, హాబీకో పరిమితం చేయలేదు. పోటీల్లో పాల్గొంటున్నారు.