kailasa

నెవార్క్ సిటీ మేయర్ తో, నిత్యానంద శిష్య పరమాణుల్లో ఒకరైన భక్తురాలు, కైలాస దేశ ప్రతినిధిగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇద్దరూ పత్రాలపై సంతకం చేస్తున్న ఫొటోలను నిత్యానంద సోషల్ మీడియాలో షేర్ చేశారు.