jhalak

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో వలసల హడావిడి మొదలైంది. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన చాలా మంది నాయకులు తిరిగి సొంత గూటికి చేరాలని భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్న ఈ నాయకులు కారు దిగి.. గాంధీభవన్ బాట పట్టనున్నారు. ఆరుగురు కార్పొరేటర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. బడంగ్‌పేట్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత టీఆర్ఎస్ పార్టీని వీడనున్నారు. భర్త నర్సింహారెడ్డితో కలసి ఆమె […]