ఐసీసీ ఛైర్మన్గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా జై షా రికార్డు
Jay Shah
భారత హోంమంత్రి అమిత్ షా తనయుడు చరిత్ర సృష్టించారు.అతిచిన్నవయసులోనే ఐసీసీ చైర్మన్ పదవిని సాధించడం ద్వారా భారత క్రికెట్ సత్తాను చాటారు…
ఐపీఎల్ మోజులో పడి దేశవాళీ క్రికెట్ ను పట్టించుకోని స్టార్ క్రికెటర్లపై బీసీసీఐ కొరడా ఝళిపించింది. ముగ్గురు దిగ్గజాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.
ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు ఈశాన్య భారత రాష్ట్ర్రాల మీద పడింది. వందల కోట్ల రూపాయల వ్యయంతో ఇండోర్ క్రికెట్ అకాడమీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
టెస్టు క్రికెటర్ల ప్రోత్సాహక పథకం కోసం సీజన్ కు 45 కోట్ల రూపాయలు అదనంగా నిధులు కేటాయించినట్లు బోర్డు ప్రకటించింది.