Javed Akhtar

పాకిస్తాన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో జావేడ్ అక్తర్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడం గురించి మాట్లాడారు. ” మేము ముంబైకి చెందిన వ్యక్తులం, మా నగరంపై దాడికి మేము ప్రత్యక్ష సాక్షులం . దాడి చేసినవారు నార్వే లేదా ఈజిప్ట్ నుండి రాలేదు. వారు ఇప్పటికీ మీ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కాబట్టి హిందుస్తానీ హృదయంలో కోపం ఉండటం సహజం.” అన్నారాయన‌