ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఆటల పోటీలు జరుగుతుంటాయి. అయితే వాటన్నింటి కంటే జపాన్లో జరిగే ‘స్పోగోమీ’ అనే పోటీ మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇవి చెత్త ఎత్తే పోటీలు.
Japan
జపాన్లోని సెంట్రల్ గిఫు ప్రాంతంలో ఓ పట్టణానికి చెందిన 74 ఏళ్ల మేయర్ హిడియో కోజిమాపై లైంగిక వేధింపులకు సంబంధించి విపరీతమైన ఆరోపణలు వచ్చాయి.
స్థానిక మీడియా ప్రసారం చేసిన వీడియాల్లో కూలిపోయిన భవనాలు, ఓడరేవు వద్ద మునిగిపోయిన పడవలు, లెక్కలేనన్ని కాలిపోయిన ఇళ్లు, ధ్వంసమైన సూపర్ మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాలు, రోడ్ల దృశ్యాలు కనిపించాయి.
జపాన్ భూకంపంపై ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. జపాన్ నుంచి ఇవాళే తిరిగి ఇంటికి వచ్చానని.. భూకంపం సమాచారం తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ట్వీట్లో తెలిపారు.
సముద్రంలో భారీ భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీరంలో భారీగా అలలు ఎగసిపడే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్రం వద్దకు వెళ్లొద్దని సూచించారు.
యువత అందుబాటులో లేకపోవడంతో జపాన్ లో వృద్ధులే ఇంకా ఉద్యోగాల్లో నెట్టుకొస్తున్నారు. 10లక్షలమంది జపాన్ వృద్ధులు ఇంకా ఆఫీస్ లకు వెళ్తున్నారు.
శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఏమైనా జరిగిందా అనే విషయంలో ఇప్పటివరకు సమాచారం లేదని జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీ అధికారులు తెలిపారు.
ఇద్దరు పిల్లలున్న ఓ కుటుంబం టోక్యో నగరాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తే 12 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఇలా క్రమక్రమంగా టోక్యో జనాభాను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
గర్భం దాల్చినందుకు, పిల్లలు పుట్టినందుకు, పిల్లల సంరక్షణకు పలు రకాల రాయితీలు ప్రకటిస్తోంది జపాన్ ప్రభుత్వం. అయితే ఇవేవీ పెద్దగా ఫలితాలనివ్వట్లేదు.
జపాన్ లో కొత్త చట్టం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం ఆన్ లైన్ లో ఎవరినైనా అవమానించినట్టు తేలితే ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తారు. లేదా 3 లక్షల యెన్ లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ చట్టం తీసుకొచ్చినట్టు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే అవమానం అంటే పూర్తి స్థాయిలో నిర్వచనం ఇవ్వలేకపోయింది ప్రభుత్వం. ఈ చట్టం భావప్రకటనా స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందో లేదో తెలుసుకోవడానికి 2025లో మళ్లీ దీన్ని […]