సినీ రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పోసాని కృష్ణ మురళీ పై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు
Janasena
అల్లు అర్జున్ తనకు ఫ్యాన్స్ ఉన్నారని ఊహించుకుంటున్నారని, ఆయన స్థాయి మరిచి మాట్లాడుతున్నాడంటూ బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
ఏపీలో మహిళల మిస్సింగ్ కేసుల వ్యవహారంపై పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ ట్రోలింగ్ మొదలు పెట్టింది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ దాడిపై జనసేన చీఫ్ పవన్కల్యాణ్ స్పందించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
అసలు జగన్ కు ఇలాంటి సలహాలు ఎవరు ఇస్తున్నారని, ఆయన మాటలు ఆయనకైనా కామెడీగా అనిపించడంలేదా అని అన్నారు నాగబాబు.
గతంలో ఎవరైతే మనపై దాడులు చేశారో, ఎవరైతే వీరమహిళల్ని, జనసైనికుల్ని ఇబ్బంది పెట్టారో.. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని అన్నారు నాదెండ్ల మనోహర్.
ఆ పదవికోసం చాలా పోటీ ఉందని, 50మందికి పైగా ఆ పదవి కావాలని తనను అడిగారని చెప్పారు. అయితే అందులో తమ కుటుంబ సభ్యులు లేరని క్లారిటీ ఇచ్చారు పవన్.
జనసేన ప్రారంభించినప్పుడు వెయ్యిమంది క్రియాశీలక సభ్యులు ఉండేవారు. ఇటీవల ఆ సంఖ్య 6.47 లక్షలకు చేరుకుంది. ఈసారి 9 లక్షలు టార్గెట్ పెట్టుకున్నారు.
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు మా పవన్ అని అతడి ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటుంటారు. అదే సమయంలో 40 ఏళ్ల రాజకీయ జీవితం కలిగిన చంద్రబాబు.. ఏనాడూ ఎవరి వద్ద తగ్గరు అంటూ టీడీపీ నేతలు అంటుంటారు. కానీ శనివారం పవన్ కల్యాణ్ జనసేన విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఇచ్చిన మూడు ఆప్షన్లు చూస్తుంటే.. సీన్ రివర్స్ అయినట్లే కనపడుతున్నది. మేం తగ్గేదే లేదు.. మీరే కాస్త తగ్గండి అని తొలిసారి […]