విమర్షకుల అందరి నోళ్ళను మూయించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన కిన్నెరమెట్ల వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల చెక్, అంతర్జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు నిఖత్ జరీన్, ఈషాసింగ్ లకు 2 కోట్ల రూపాయల చొప్పున చెక్ అందజేశారు ముఖ్యమంత్రి. పబ్లిక్ గార్డెన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి, కిన్నెరమెట్ల వాయిద్యకారుడు, పద్మశ్రీ మొగులయ్య, అంతర్జాతీయ […]